ADB: సామాజిక మాధ్యమాలలో రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని బోథ్ CI గురుస్వామి బుధవారం తెలియజేశారు. పెద్దమ్మతల్లి విగ్రహ ధ్వంసంపై గొడవలకు దారి తీసేలా ప్రవర్తించిన నిందితుడు జాదవ్ వినోద్ చర్యలు తీసుకోవడం జరిగిందని వెల్లడించారు. ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సప్ వంటి సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను ప్రజలు నమ్మవద్దని CI సూచించారు.