TG: రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై PCC అధ్యక్షుడితో AICC ప్రధాన కార్యదర్శి మాట్లాడారు. వేం నరేందర్ రెడ్డి, దొమ్మాటి సాంబయ్య పేర్లను అధిష్టానం ప్రస్తావించింది. ఇద్దరిలో ఎవరిని ఎంపిక చేయాలని నేతల అభిప్రాయం కోరినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీకి ఎవరు పనిచేశారో వాళ్లనే ఎంపిక చేయాలని సూచించారు. రేవంత్ రెడ్డి, రాహుల్, ఖర్గేతో మాట్లాడి తుది నిర్ణయం ప్రకటించనున్నారు.