CTR: వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీఆర్ నాయుడు టీటీడీ ఛైర్మన్ అయిన తర్వాత ఆలయంలో అపచారాలు పెరిగాయని ఆరోపించారు. వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట ఘటనపై చేసిన వ్యాఖ్యలు అనుచితమని, భగవద్గీతపై మాట్లాడిన తీరు సరికాదన్నారు. ఆయన నియామకంతో తిరుమల పవిత్రతకు ముప్పు ఏర్పడిందని పేర్కొన్నారు.