NRML: ఇంటర్మీడియట్ పరీక్షలలో భాగంగా బుధవారం నిర్వహించిన ద్వితీయ సంవత్సరం గణితం పేపర్–2, వృక్షశాస్త్రం, రాజకీయ శాస్త్రం పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా ముగిసినట్లు డిఐఈఓ పరశురాం తెలిపారు. మొత్తం 6227 మంది విద్యార్థులకు గాను 6053 మంది పరీక్ష రాశారని 174 మంది గైర్హాజరయ్యారని వారు పేర్కొన్నారు.