AP: తిరుమల లడ్డు కల్తీ ఇష్యూపై మండలిలో చర్చకు ఛైర్మన్ ఆమోదించారు. ప్రశ్నోత్తరాలు ముగిసిన తర్వాత తిరుమల లడ్డు కల్తీపై చర్చించనున్నారు. గతవారం లడ్డు కల్తీపై చర్చ సందర్భంగా ప్రభుత్వం ముందు స్టేట్మెంట్ చేయడంపై YCP ఎమ్మెల్సీలు అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.