TPT: గూడూరు పట్టణంలో విజిలెన్స్ అధికారులు విజయ్ లెన్స్ తనిఖీలు నిర్వహించారు. టవర్ క్లాక్ సెంటర్ వద్ద ఉన్న ఓం సాయిరాం రైస్ దుకాణంలో సరైన బిల్లులు లేకుండా బియ్యం విక్రయాలు జరుగుతున్నట్లు గుర్తించారు. సుమారు రూ.3 లక్షల విలువైన బియ్యం వస్తువులను సీజ్ చేసి, సరైన బిల్లులు చూపకపోవడంతో దుకాణం యజమానిపై కేసు నమోదు చేశారు.