CTR: కుప్పం మున్సిపాలిటీ కొత్తపేటకు చెందిన 50 కుటుంబాలు, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం సమక్షంలో టీడీపీలో చేరారు. వైసీపీని వీడిన వారికి MLC పసుపు కండువాతో స్వాగతం పలికారు. కొత్తపేట నాయకులకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.