PDPL: సుల్తానాబాద్ మండలం కదంబాపూర్, తొగరాయి గ్రామాలలో రూ. కోటి 5 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలకు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు శుక్రవారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. తొగర్రాయిలో సమ్మక్క సారలమ్మ గద్దెల నిర్మాణానికి ప్రహరీ, ఇందిరమ్మ గృహలకు భూమి పూజ, కదంబాపూర్లో మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం ప్రారంభించారు.