MNCL: బెల్లంపల్లి సింగరేణి ఏరియాలో పనిచేస్తున్న లారీ డ్రైవర్, క్లీనర్,హెల్పర్లకు పెరిగిన ధరలకనుకూలంగా వేతనాలు పెంచి ఇతర సమస్యలు పరిష్కరించాలని AITUC రీజియన్ ప్రెసిడెంట్ ఉపేందర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం TTC సుదీర్కు సమ్మె నోటీస్ అందజేశారు. వారు మాట్లాడుతూ.. సంస్థ అభివృద్ధికి, లాభాలు రావడంలోను ట్రాన్స్ పోర్ట్ కార్మికుల పాత్ర కీలకమన్నారు.