WGL: ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మంగళవారంతో పోలిస్తే ఇవాళ తేజ 341 రకం మిర్చి ధరలు పెరిగాయి. క్వింటా తేజ మిర్చి ధర మంగళవారం రూ. 12,200 పలుకగా నేడు రూ. 12,400 32. అలాగే 341 రకం మిర్చికి నిన్న రూ.11,500 ధర పలకగా.. ఈరోజు సైతం అదే ధర పలికింది. వండర్ హాట్(WH) మిర్చి క్వింటాకు మంగళవారం రూ.13,500 ధర రాగా.. నేడు రూ.13 వేలకి పడిపోయింది.