NZB: తెలంగాణ రాష్ట్ర బహుళ బీడీ కార్మికుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బ్రాహ్మణపల్లి జగదీశ్వర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బాల్కొండ ప్రాంతానికి చెందిన వ్యక్తి HYDలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఎన్నికయ్యారు. బాల్కొండ ప్రాంతానికి చెందిన వ్యక్తిని ఎన్నుకోవడంపై కార్మికులు హర్షం వ్యక్తం చేశారు.