SRD: పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులతో సన్నాహక సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి మాట్లాడుతూ… రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కార్యకర్తలు కష్టపడి పనిచెయ్యాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పటాన్ చెరు అసెంబ్లీ ప్రభారి శ్రీనివాస్ ఉన్నారు.