హైదరాబాద్: మాజీ సీఎం KCR, మాజీ మంత్రులు KTR, హరీశ్రావు పాస్ పోర్టులు సీజ్ చేయాలని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత రవీంద్ర నాయక్ ప్రభుత్వాన్ని కోరారు. పదేళ్ల KCR పాలనలో విధ్వంసం చేసి, ప్రజాధనాన్ని, ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రకు BRS వాళ్లు పాల్పడుతున్నారని మండిపడ్డారు.