NLG: తెలంగాణ ప్రభుత్వం రెండు ప్రాంతాలను యునెస్కో వారసత్వ సంపద గుర్తింపు కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది. అందులో NLG జిల్లా కేంద్రంలోని ఛాయాసోమేశ్వరస్వామి ఆలయానికి స్థానం దక్కింది. ఇటీవల జరిగిన శాసన మండలి, అసెంబ్లీ సమావేశాల వేదికగా మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రతిపాదనలు ఆమోదం పొందితే దేశ సంపదగా ఘనకీర్తి దక్కనుంది.