SRD: నర్సాపూర్ నియోజకవర్గ హత్నూర మండల పరిధిలోని హత్నూర, రొయ్యపల్లి, షేర్ఖాన్పల్లి, నాగారం తదితర గ్రామాలలో గురువారం ఉదయం వాతావరణ శాఖ వివరాల ప్రకారం 21.3 ఉష్ణోగ్రత నమోదయింది.. గాలిలో తేమశాతం 96.7% ఉంది. వాతావరణం పొడిగా ఉంది. పలు ప్రాంతాలలో ఉదయం వేళలో చిరుజల్లులు పడ్డాయి.