NZB: నవీపేట మండలంలోని పొతంగల్ రాళ్ల చెరువులో భారీ చేప లభ్యమైంది. చేపలు పట్టడానికి వెళ్లిన మత్సకారుడు హన్మాండ్లుకు సుమారు 20కిలోల బరువైన చేప దొరికింది. గాస్కర్ రకానికి చెందిన చేపగా గుర్తించారు. కాగా దాన్ని నిజామాబాద్కు చెందిన వ్యాపారులు కొనుగోలు చేసినట్లు హన్మాండ్లు తెలిపారు.