WNP: పానగల్ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలను ఎంఈవో శ్రీనివాసులు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా కేజీబీవీ సిబ్బంది సమ్మెలో ఉన్నందున సమయాన్ని వృథా చేయకుండా విద్యార్థులు సబ్జెక్ట్ వారి గ్రూపులుగా ఏర్పడి పరస్పర సహకారంతో చర్చించుకుంటూ చదవాలని విద్యార్థులకు సూచించారు. SSC విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదవాలని విద్యార్థులకు సూచించారు.