MBNR: క్రైస్తవులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే పండగ క్రిస్మస్ అని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. బుధవారం కేశంపేట మండలం పాటిగడ్డ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు అఖిల్, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ను ప్రత్యేకంగా కలిసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అఖిల్ను శాలువాతో సన్మానించారు.