NRML: బుధవారం నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సొన్ మండలం ఎస్సారెస్పీ ప్రాజెక్టు సరస్వతి కెనాల్ ద్వారా నీటిని విడుదల చేశారు. వారు మాట్లాడుతూ.. రైతులు తమ పంటలు పండించుకునేందుకు సాగు నీటిని విడుదల చేయడం జరిగిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతుల అభివృద్ధి కొరకు కృషి చేస్తుందని అన్నారు.