KMM: చింతకాని మండల భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో బుధవారం మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలు నిర్వహించారు. ముందుగా మండల అధ్యక్షులు కొండా గోపి వాజ్పేయి చిత్రపటానికి పూలమాల వేసి అర్పించారు. తన చివరి శ్వాస వరకు భారతదేశ అభివృద్ధికై కృషి చేశారని వారి సేవలను కొనియాడారు.