SDPT: ఆపదలో ఉన్నవారికి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అండగా నిలుస్తున్నారని తోగుట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి అన్నారు. వెంకట్రావుపేటకు చెందిన బెజ్జనమైన పోచవ్వ అనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ. 2లక్షల ఎస్ఓసీ పంపగా.. అందించామన్నారు.