ASR: రంపచోడవరం మండలం తాళ్లపాలెం గ్రామంలో శనివారం తెల్లవారుజామున ఆవుపై పులి దాడిచేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై అధికారులు ఆదివారం అధికారికంగా ప్రకటన చేశారు. పులి దాడి చేసిన ఆవు కళేబరాన్ని దహణం చేశారు. సబ్ DFO సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం కోరుమిల్లి గ్రామం సమీప అటవీ ప్రాంతంలో దట్టమైన పొదలలో పులి ఉన్నట్లు తెలిపారు.