WNP: ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రజల మన్ననలు చూరగొనాలని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి నూతన మున్సిపల్ పాలకవర్గానికి సూచించారు. కొత్తకోట మున్సిపాలిటీకి నూతనంగా ఎన్నికైన ఛైర్పర్సన్ అరుణ, వైస్ఛైర్మన్ పల్లవి, కౌన్సిలర్లు పదవి బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై శుభాకాంక్షలు తెలిపారు.