TPT: నారాయణవనం మండలం సింగిరి కోన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి సరస వెంకటనారాయణబట్టి దర్శించుకున్నారు. దర్శనార్థం ఆలయంలో ఏర్పాటుచేసిన సుదర్శన ధన్వంతరి హోమంలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ పరిసరాలు, స్వామి అమ్మవార్ల దర్శన భాగ్యం చాలా సంతోషాన్ని కలిగించిందని ఆయన పేర్కొన్నారు.