HYD: కుమ్మెర మల్లన్న జాతర బాధితులు ఉస్మానియా యూనివర్సిటీలో ర్యాలీ నిర్వహించారు. ధర్మాసమాజ్ పార్టీ, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ ఘటనకు కారణమైన వారిపై కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. బాధితులకు రోజు రోజుకు మద్దతు పెరుగుతుంది. నిన్న డీజీపీని కలిసి రెండు నెలల పాప చావుకు కారణమైన వారిపై కేసులు నమోదు చేయాలని కోరారు.