PPM: గిరిజన ప్రాంతంలో వైద్యసేవలు అందిస్తున్న “ఫీడర్ అంబులెన్స్” సర్వీస్ల టెండర్ రెన్యువల్ చేయాలని, కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని ఫీడర్ అంబులెన్స్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) డిమాండ్ చేశారు. శుక్రవారం మన్యం కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. మారుమూల గిరిజన గిరి శిఖర గ్రామాల నుంచి గర్భిణీలు, రోగులను PHCకు తరలిస్తున్నామని చెప్పుకొచ్చారు.