AP: రాయలసీమకు సీఎం చంద్రబాబు తీరని అన్యాయం చేశారని తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చంద్రబాబు లాలూచీ పడ్డారని ఆరోపించారు. జన్మనిచ్చిన సీమకు ఏమీ చేయలేదని ఇంగితం లేదా? అని ప్రశ్నించారు. ‘స్వార్థ రాజకీయం కోసం పిల్లనిచ్చిన మామకైనా.. జన్మనిచ్చిన సీమకైనా వెన్నుపోటు తప్పదు’ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
Tags :