NRPT: న్యాయవాదులు రక్షణ చట్టం కోసం గురువారం నారాయణపేట కోర్టు నుంచి రాష్ట్ర సచివాలయం వరకు పాదయాత్ర ప్రారంభించారు. కాళేశ్వర్, మోహన్యాదవ్, మహేష్ యాదవ్, రాములు పాల్గొన్నారు. కేంద్ర న్యాయవాది రఘువీర్ యాదవ్ ప్రభుత్వం వెంటనే చట్టం తీసుకోవాలని.. లేని పక్షంలో ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.