PPM: గత వైసిపి,ప్రస్తుత కూటమి పాలనలో పార్వతీపురం ITDA అస్తవ్యస్తంగా తయారైందని కాంగ్రెస్ పార్టీ DCC జిల్లా అధ్యక్షులు వంగల దాలినాయుడు ఆరోపించారు. గత ఆరు ఏళ్లుగా ITDA పాలకవర్గ సమావేశం సైతం నిర్వహించకుండా పాలకులు గిరిజనులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. గిరిజన సంక్షేమం, సమస్యలు పట్టించుకోకుండా గాలికి వదిలేశారన్నారు.