BDK: భద్రాద్రి జిల్లాలో బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 37 కేంద్రాల్లో 18,685 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పేర్కొన్నారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. మార్చి 18 వరకు ప్రతిరోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు.