ADB: ఎక్సైజ్ శాఖ పరిదిలో పలు కేసులలో పట్టుబడిన 15 ద్విచక్రవాహనాలు,1 ఆటోను వేలం పాట నిర్వహించనున్నట్లు ఆదిలాబాద్ ఎక్సైజ్ సీఐ విజేందర్ పేర్కొన్నారు. ఈ నెల 26న ఆదిలాబాద్ ఎక్సైజ్ ఆవరణలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారిని హిమాశ్రి ఆధ్వర్యంలో వేలం పాట ఉంటుందన్నారు. ఆసక్తిగల వారు ప్రభుత్వం నిర్దేశించిన ధరావత్ సొమ్మును చెల్లించి వేలం పాటలో పాల్గొనాలన్నారు.