SRCL: ఇల్లంతకుంట మండలం ఓబులాపూర్లో శ్రీకృష్ణ యాదవ సంఘం నూతన కార్యవర్గాన్ని బుధవారం ఎన్నుకున్నామని కార్యవర్గ సభ్యులు తెలిపారు. అధ్యక్షుడిగా నూకల పర్ష రాములు, ఉపాధ్యక్షుడిగా మేడకొక్కల కనుకయ్య, ప్రధాన కార్యదర్శిగా ఆత్మకూరు రాకేష్, క్యాషియర్గా నూకల శ్రీశైలం, డైరెక్టర్లుగా గడ్డి రంగయ్య, మెడ కొక్కుల ఎల్లయ్యను ఎన్నుకున్నామన్నారు.