అన్ని బాగుంటే ఎవరైనా ప్రేమిస్తారు… ఎంత దూరమైనా, ఎవరినైనా ఎదురించి పెళ్లి చేసుకుంటారు. కానీ… తాను ఇష్టపడిన అమ్మాయిని అనుకోని ప్రమాదం కబళించి.. నడవలేని స్థతికి వెళ్లినా.. ఆమె చెయ్యి వదలకుండా.. పెళ్లి చేసుకున్నాడు. తాను నిశ్చితార్థం చేసుకున్న యువతి పక్షవాతానికి గురైతే… ఆమెను ఎత్తుకొని మండపానికి తీసుకువెళ్లి మరీ పెళ్లి చేసుకున్నాడు. ఈ సంఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటుచేసుకోగా… ...
మేమంతా బాగానే ఉంటాం.. మా మధ్య మంచి రిలేషిన్ ఉంటుంది.. కానీ మీరు మీరే కొట్టుకు చస్తుంటారు.. అని అభిమానులను ఉద్దేశించి.. ప్రతి హీరో చెప్పే మాట ఇదే. కానీ మేమింతేగా.. మారము అంటే మారం.. అవసరమైతే ఏదైనా చేస్తాం.. ఇది ఫ్యాన్స్ వెర్షన్. అయితే ఒకప్పుడంటే డైరెక్ట్గా వాదించుకునేవారు.. కానీ ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని.. ఫ్యాన్ వార్ పీక్స్లో ఉంటోంది. తమ అభిమాన హీరో గురించి అలా ఏదైనా పోస్ట్ చేయడమే ఆలస...
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. ప్రస్తుతం దేశంలో జోడో యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే తెలంగాణలో యాత్ర పూర్తి చేసుకున్న ఆయన… మహారాష్ట్రలోకి అడుగుపెట్టారు. కాగా… తెలంగాణలో పర్యటిస్తున్న సమయంలో.. గిరిజనుల ప్రత్యేక వంటకం బొంగు చికెన్ ని ఆయన స్వయంగా వండటం విశేషం. ఆయన వంటకం గిరిజనులతో మాట్లాడుతూ వారి దగ్గర నేర్చుకొని.. ఆతర్వాత రుచి చూసిన వీడియోని కాంగ్రెస్ నేతలు ట్విట్టర్ లో షే...
ఓ వ్యక్తికి కన్న తండ్రి దగ్గరుండి.. శ్రీ కృష్ణుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజంగా జరిగిన యదార్థ గాథ. ఒకప్పుడు మీరబాయి లాంటివారు కృష్ణుడిని పెళ్లాడు అని మీరు పురాణాల్లో విని ఉంటారు. నిజ జీవితంలో.. అది కూడా ఈ కాలంలో ఇలాంటి సంఘటన జరగడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. ఈ సంఘటన మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకోగా… ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మధ్యప...
ఓ ఏనుగు ప్రమాదవశాత్తు బావిలో పడిపోయింది. గమనించిన సంబంధిత అధికారులు దానిని రక్షించి బయటకు తీశారు. ఈ సంఘటన శ్రీలంకలో చోటుచేసుకుంది. నవంబర్ 2వ తేదీన ఈ సంఘటన జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా… బావిలో పడిన ఏనుగును బయటకు తీయడానికి అధికారులు చాలా కష్టపడాల్సి వచ్చిందట. ఒకానొక సమయంలో.. వారు బావిలో ఎక్కువగా నీరు కూడా పోయాలని అనుకున్నారు. దాని వల్ల.. ఏనుగు నీటితోపాటు పైకి వస్తుంది కదా అని ...
మన కళ్లకు ఒక్క ఏనుగు కనిపిస్తే.. ఎంతో ఉత్సాహంగా ఫీలౌతాం. అలాంటిది.. ఒకటి కాదు… రెండు కాదు.. ఒక ఏనుగుల గుంపే.. కుటుంబం లాగా.. నదిలోకి దిగి స్నానం చేస్తే.. చూడటానికి ఎంత ముచ్చటగా ఉంటుంది. అదే జరిగింది. ఓ ఏనుగుల గుంపు నదిలోకి దిగి ఒకేసారి స్నానం చేస్తుండగా… ఓ ఫారెస్ట్ అధికారి కంట పడింది. అంతే.. ఆయన దానిని వీడియో తీసి నెట్టింట షేర్ చేశాడు. వాటిని నెటిజన్లు కూడా ఫిదా అయిపోయారు. కుటుంబం [...
రెండు పాములు ఇంట్లోకి దూరి… సంభోగంలో పాల్గొన్నాయి. పొరపాటున ఇంట్లోని కిచెన్ లో కి వెళ్లిన మహిళకు ఆ సంఘటన చూసి భయంతో వణికిపోయింది. ఈ సంఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకోగా… ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఆస్ట్రేలియాలోని క్వీన్ లాండ్ లోని బుదేరిమ్ లోని నివాసముంటున్న ఓ మహిళ ఇంట్లోకి రెండు కొండ చిలువలు దూరాయి. కిచెన్ లో ఆ రెండు సంభోగంలో పాల్గొనడం గమనార్హం. మైక్రో ఓవెన్ పక్కన ఆ...
రైళ్లలో సీటు కోసం జనాలు గొడవలుు పడటం మీరు చూసే ఉంటారు. కానీ… ముగ్గురు మహిళలు.. ఒకరినొకకరు తిట్టుకుంటూ… ఆఖరికి ఒకరి జుట్టు మరొకరు పట్టుకొని కొట్టుకోవడం ఎప్పుడైనా చూశారా..? ఇది నిజంగానే జరిగింది. వీళ్లు కొట్టుకోవడమే కాదు.. వీళ్ల వల్ల పక్కవాళ్లకు కూడా దెబ్బలు తగిలాయి.చివరకు వీళ్ల రాద్దాంతం పోలీసుల దాకా కూడా వెళ్లింది. ఆఖరికి వారిని పోలీసులు అరెస్టు కూడా చేశారు. ఈ సంఘటన ముంబయిలో చ...
అతను పండు ముసలివాడు. కాటికి కాళ్లు చూపుకొని కూర్చొని ఉన్నాడు. మరి ఈ అమ్మాయి నిండా 18ఏళ్లు కూడా లేవు. వీరిద్దరూ ఇటీవల బంధువుల సమక్షంలో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. వినగానే.. బలవంతంగా ఆ చిన్న పిల్లను ముసలివాడికి ఇచ్చి కట్టపెట్టారా..? ఈ రోజుల్లోనూ ఇలాంటి పెళ్లిళ్లు చేస్తున్నారా అని ఆగ్రహం వచ్చేస్తోందా..? కంగారు పడకండి. ఇది బలవంతంగా చేసిన పెళ్లి కాదు. ప్రేమ వివాహం. నమ్మసక్యం కాకపోయినా ఇదే నిజం. 7...
దగ్గు మందు తాగి దాదాపు 66మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. గాంబియా దేశంలో ఈ చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. అయితే…. ఆ దగ్గుమందు భారత్ లో తయారు కావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీంతో రంగంలో దిగిన ప్రపంచ ఆరోగ్యసంస్థ విచారణకు ఆదేశించింది. మైడెన్ ఫార్మాసుటికల్ కంపెనీతో పాటు భారతదేశంలోని రెగ్యులేటరీ అథారిటీల పనితీరును విచారించనున్నారు. ఓరల్ సొల్యూషన్స్, కోఫెక్స్ మాలిన్ బే...
ఓ రాజకీయ నేత ఉచితంగా మద్యం సీసా, కోళ్లను పంపిణీ చేస్తున్నారు. విషయం తెలిసిన స్థానికులు తీసుకునేందుకు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. క్వార్టర్ మందు సీసా, కోడి కోసం కిలోమీటర్ల మేర లైన్లు కట్టారు. అదేంటీ అనుకుంటున్నారా. అవును మీరు విన్నది నిజమే. ఇది ఎక్కడో కాదు. తెలంగాణ వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. TRS నేత రాజనాల శ్రీహరి సీఎం కేసీఆర్ ప్రధాని కావాలని ఇలా చేస్తున్నట్లు చెబుతున్నారు. అంతేకాదు కేటీఆర్ న...
దేశంలో ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయేవారి సంఖ్య పెరిగిపోతోంది. ఈ క్రమంలో.. రోడ్డు ప్రమాదాలను తగ్గించే క్రమంలో రవాణా మంత్రుత్వ శాఖ కొత్త చట్టం తీసుకువచ్చింది. నాలుగు చక్రాల వాహనాల్లో కచ్చితంగా 6 ఎయిర్ బ్యాగ్స్ ఉండాలని ఈ చట్టంలో పేర్కొన్నారు. నిజానికి.. కార్లలో 6 ఎయిర్బ్యాగ్లను అమర్చాలని చాలా కాలంగా చర్చలు జరుగుతున్నాయి, అది ఇప్పుడు అమలులోకి వచ్చింది. అక్టోబరు 1, 2023 నుంచి వ...
మనం ఒంట్లో కాస్త నలతగా ఉంటే వెంటనే డాక్టర్ దగ్గరకు వెళతాం. ఆ డాక్టర్ పరిశీలించి మనకు మందులు ఓ చీటి మీద రాసిస్తాడు. మీరు గమనించారో లేదో… డాక్టర్ రాసే మందుల చీటి మనం చదవాలని ప్రయత్నించినా అర్థం కాదు. దాదాపు డాక్టర్లు అందరూ మనకు అర్థం కాకుండానే రాస్తారు. మెడికల్ షాప్ లో వారికి తప్పితే ఎవరికీ అర్థం కాదు. అయితే.. ఓ డాక్టర్ మాత్రం ముత్యాల్లాంటి అక్షరాలతో… ముందుల చీటి రాసి అందరినీ […]
రష్యా లోని ఓ స్కూల్లో దుండగులు కాల్పుల వర్షం కురిపించారు. ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా… అందులో ఐదుగురు చిన్నారులు ఉండటం గమనార్హం. మరో 20మందికి పైగా గాయాలపాలయ్యారు. స్కూల్లో కాల్పులకు తెగబడిన దుండగులు.. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. “స్కూల్లో కాల్పులు జరిపిన వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. నివేదికల ప్రకారం అతను ఆత్మహత్య చేస...
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు వినూత్నంగా ప్రజలకు ట్రాఫిక్ రూల్స్ గురించి అవగాహన కల్పిస్తూనే ఉంటారు. తాజాగా… టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మ ని కూడా వాడేసుకున్నారు. ఇటీవల రోహిత్ శర్మ ఆస్ట్రేలియా తో జరిగిన టీ20 సిరీస్ లో దినేష్ కార్తీక్ తో ప్రవర్తించిన తీరును తమకు అనుగుణంగా మార్చి సోషల్ మీడియాలో షేర్ చేయడం గమనార్హం. ఇంతకీ మ్యాటరేంటంటే…ఒక సందర్భంలో హెల్మెట్ లేని దినేశ్ కార్...