KMM: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి,పత్తి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.20,000పలికింది.క్వింటా కొత్త పత్తి ధర రూ.7,011 అటు క్వింటా పాత పత్తి ధర రూ.7,500జెండా పాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్న, ఈరోజు ఏసీ మిర్చి, పాత పత్తి ధరలు స్థిరంగా కొనసాగుతుండగా… కొత్త పత్తి ధర రూ. 100తగ్గినట్లు వ్యాపారస్థులు పేర్కొన్నారు.