• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

తోసి పడేయండి ఆ ఎధవల్ని: జేడీ లక్ష్మీనారాయణ ఆగ్రహం

విద్యార్థుల ప్రవర్తనపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కోపోద్రిక్తులయ్యారు. ఎధవలు.. వారిని తోసి పడేయండి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ప్యాంట్లు, హెయిర్ కట్ ఏమిటీ అని మండిపడ్డారు. ఏం సాధించారని విర్రవీగుతున్నారని కోపాన్ని అణుచుకోలేక విద్యార్థులను తిట్టిపోశారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లాలో చోటుచేసుకుంది. ఇంతకీ ఏం జరిగింది? ఆయనకు కోపమొచ్చేలా విద్యార్థులు ఏం చేశారో తెలుసుకోండి. నల్లగొండ పట్టణంలో ‘జనగణమన ...

January 23, 2023 / 09:58 PM IST

ఉమెన్‌ సేఫ్టీ వింగ్‌ పనితీరు అద్భుతం : డీజీపీ అంజనీకుమార్‌

మహిళలు, పిల్లల భద్రతలో తెలంగాణ అగ్రగామిగా ఉందని, రాష్ట్రంలో ఉమెన్‌ సేఫ్టీవింగ్‌ పనితీరు అద్భుతంగా ఉందని డీజీపీ అంజనీకుమార్‌ తెలిపారు. డీజీపీ కార్యాలయంలో ఉమెన్‌ సేఫ్టీవింగ్‌ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ మహిళా, శిశు భద్రతలో తెలంగాణను మరింత సురక్షితంగా నిలిపేందుకు ఇంకా మెరుగ్గా పనిచేయాలన్నారు. రాష్ట్రంలో 750 పోలీస్‌ స్టేషన్లలో ఉమెన్‌ హెల్ప్‌డెస్క్‌లు ...

January 23, 2023 / 09:05 PM IST

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్

ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు 2.73శాతం డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. 2021 జులై 1 నుంచి డీఏ చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో సర్కార్ పేర్కొంది. ప్రస్తుతం ఒక్క డీఏను మాత్రమే ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిని జనవరి పెన్షన్‌తో కలిపి పెన్షన్ దారులకు ఫిబ్రవరిలో చెల్లించనున్నట్లు తెలిపింది. అయితే,...

January 23, 2023 / 08:41 PM IST

సీఎస్‌ను కలిసిన కాంగ్రెస్ నేతల బృందం

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్మి శాంతాకుమారిని కాంగ్రెస్ నాయకులు కలిశారు. పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం పెట్టేందుకు అనుమతి ఇవ్వాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క , వీహెచ్, శ్రీధర్ బాబు, మల్లురవి, సీఎస్‌ను కోరారు. అంబేద్కర్ విగ్రహం కోసం కోర్టు చుట్టూ తిరగాల్సి రావడం బాధకరమని కాంగ్రెస్ నేతలు వాపోయారు. అంబేద్కర్ ను అవమానిస్తే చూస్తే ఊరుకోమని వారు హెచ్చారించారు

January 23, 2023 / 07:29 PM IST

బరి తెగించిన హ్యాకర్లు.. సజ్జనార్ ట్విటర్ ఖాతా హ్యాక్

సంచలనాలకు మారుపేరుగా నిలిచే ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారు. ఏ శాఖలో ఉన్నా.. ఎక్కడ ఉన్నా తనదైన ముద్ర వేస్తారు. అందుకే ఆయనపై ప్రజలు పూలవర్షం కురిపిస్తారు. తనదైన చర్యలతో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రజా రవాణా సంస్థను ప్రగతి పట్టాలెక్కిస్తున్నారు సజ్జనార్. ఆర్టీసీ చైర్మన్ గా నియమితులైన అనంతరం ఆర్టీసీ రూపురేఖలు మారాయి. అటు పాలనపరంగా.. ఇటు ప్రయాణికుల పరంగా ఆర్టీసీని మరి...

January 23, 2023 / 06:54 PM IST

మరో బిజినెస్ లోకి రౌడీ హీరో.. కొడితే కప్ రావాల్సిందే

దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలనే సామెతను మన సినీ నటీనటులు చక్కగా ఫాలో అవుతున్నారు. ఫామ్ లో ఉన్నప్పుడే కొంత వెనుకేసుకోవాలనే ఉద్దేశంలో ఉన్నారు. తమ ఫేమ్, ఫాలోయింగ్ ను ఆసరాగా చేసుకుని వ్యాపార రంగంలోకి దిగుతున్నారు. భవిష్యత్ కు ఆర్థిక భరోసా ఉండేందుకు ఇప్పటి నుంచే అడుగులు వేస్తున్నారు. అందుకే అగ్రతారల నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుల వరకు సొంత వ్యాపారాలు మొదలు పెడుతున్నారు. ఇప్పటికే ఫ్యాషన్, థియేట...

January 23, 2023 / 06:00 PM IST

అమెజాన్ కార్గో విమానం ‘ప్రైమ్ ఎయిర్’ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్ శంషాబాద్ లో అమెజాన్‌ ఎయిర్‌కార్గో విమానమైన ప్రైమ్‌ ఎయిర్‌ను తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు.అమెజాన్ ఎయిర్ ను ప్రారంభించడం భారతీయ ఇ-కామర్స్ పరిశ్రమలో గొప్ప లక్ష్యమని ఆయన అన్నారు. భవిష్యత్తులో అమెజాన్ చేపట్టబోయే కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ లో అమెజాన్‌ బృందాన్ని అభినందించారు. అమెజాన్‌ అతిపెద్ద క్యాంపస్‌...

January 23, 2023 / 05:49 PM IST

సాంకేతిక లోపంతో ఎర్రమంజిల్‌లో నిలిచిపోయిన మెట్రో రైలు

హైదరాబాద్‌లో మెట్రో రైలు మరోసారి సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. ఎల్బీనగర్- మియాపూర్ కారిడార్‌లోని ఎర్రమంజిల్ లో మొరాయించింది. దీంతో అందులోని ప్రయాణికులను సిబ్బంది మరో రైలులో తరిలించారు.ప్రధాన రవాణ సాధనల్లో ఒకటైన మెట్రో తరుచుగా ఆటంకాలు ఏర్పడటంతో ప్రయాణికులు ఇబ్బందికి గురివుతున్నారు. సాంకేతిక సమస్యలతో రైళ్లు గమ్యస్థానాలకు చేరకముందే నిలిచిపోతున్నాయి. ఈ కారణంగా ఇతర రైళ్ల సర్వీసులూ ఆగిపోతున్నాయి. ట్...

January 23, 2023 / 07:01 PM IST

యాదాద్రీశుడిని దర్శించుకున్న మంత్రి ఎర్రబెల్లి

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు దర్శించుకున్నారు. సోమవారం ఉదయం ఆలయానికి చేరుకున్న మంత్రి ఎర్రబెల్లికి అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. గర్భగుడిలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు మంత్రికి వేదాశీర్వచనం అందించారు. అధికారులు మంత్రికి స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు.

January 23, 2023 / 04:41 PM IST

మీకోసం జైలుకైనా వెళ్తా.. నిరాహార దీక్ష చేస్తా: పొంగులేటి

ప్రత్యేక అజెండాతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) సరికొత్త రాజకీయం కొనసాగిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తన వర్గం సత్తా చాటేలా రాజకీయ ప్రణాళిక రచిస్తున్నారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలోని నాలుగైదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిర్వహిస్తున్నారు. ఇప్పటికైత...

January 23, 2023 / 04:16 PM IST

సమాచారం ఇచ్చిన రారు.. అధికారులపై కిషన్ రెడ్డి ఆగ్రహాం

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఈ రోజు (సోమవారం) హైదరాబాద్‌లో పాదయాత్ర చేపట్టారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు అంబర్ పేట అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించారు. విద్యుత్ సమస్య గురించి స్థానికులు కేంద్రమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఇష్యూను అక్కడికక్కడే పరిష్కరించాలని భావించారు. సంబంధిత అధికారులకు ఫోన్ చేయగా… వారు అందుబాటులో లేరు. దీంతో ఆయన అధికారులపై ఆగ్రహాం వ్యక్తం చేశారు. సమస్యల గురించి తెలుసుకు...

January 23, 2023 / 03:49 PM IST

యాదాద్రీశా ఏమిటీ ఘోరం.. లవర్ మోజులో పిల్లల్ని వదిలేసిన తల్లి

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నారని కన్న తల్లి తన ప్రియుడితో కలిసి ముగ్గురు పిల్లల్ని యాదాద్రిలో వదిలేసి వెళ్లిపోయింది. బలవంతంగా అర్ధరాత్రి ఆటోలో తీసుకొచ్చి యాదాద్రి ఆలయం సమీపంలో వదిలేసింది. వారి సొంత తండ్రి గతంలోనే వదిలేసి వెళ్లడం.. ఇప్పుడు తల్లి ప్రియుడితో కలిసి గెంటేయడంతో అభంశుభం తెలియని చిన్నారులు యాదాద్రిలో  తీవ్ర చలిలో గజగజ లాడుతూ కనిపించారు. పిల్లలను దయనీయ స్థితిని గుర్తించిన పోలీసులు చ...

January 23, 2023 / 04:14 PM IST

ప్రభుత్వ టీచర్ల డిమాండ్లను పరిష్కరించాలి: బండి సంజయ్

టీచర్ల డిమాండ్లను పరిష్కరించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. అరెస్ట్‌ చేసిన టీచర్లను విడుదల చేయాలని కోరారు. కేసీఆర్‌ సర్కార్‌ తీరు వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు ఉందన్నారు. పసిపిల్లలు ఏడుస్తున్నా మనసు కరగడం లేదా? తల్లులను, పిల్లలను వేరుచేసి అరెస్ట్‌ చేస్తారా? అని ధ్వజమెత్తారు. ఓట్లు, సీట్ల రాజకీయం తప్ప భావోద్వేగాలు పట్టవా? మానవత్వం లేదా అని తీవ్ర...

January 23, 2023 / 12:52 PM IST

70 ఏళ్లుగా ముస్లింలను బానిసలుగా చూస్తున్నారు: అసదుద్దీన్

మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ హాట్ కామెంట్స్ చేశారు. దేశంలో ఉన్న ముస్లింలు బానిసలుగా ఉండాలని అన్ని పార్టీ నేతలు భావిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. గత 70 ఏళ్లుగా ఇదే జరుగుతుందన్నారు. ముస్లింలను మోసం చేస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. ముస్లింలు అంతా ఒక్కటే ఓ నేతను ఎన్నుకోవడం ఆ పార్టీలు/ నేతలకు నచ్చదన్నారు. రాజకీయాల్లో అగ్ర కులాలకే ఇంపార్టెన్స్ అని చెప్పారు. బలహీన వర్గాలకు చెందిన నేతలకు ప్రాధాన్...

January 23, 2023 / 12:06 PM IST

కేసీఆర్ డేంజరెస్ పర్సన్.. సీనియర్ ఐఏఎస్‌కే రక్షణ లేదు: రేవంత్

సీఎం కేసీఆర్‌పై టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీనే మోసం చేశారని ధ్వజమెత్తారు. బీజేపీకి మేలు చేసేందుకే డ్రామాలు ఆడుతున్రాని, ఆయనను కాంగ్రెస్ పార్టీ ఎప్పటికి నమ్మబోదన్నారు. కేసీఆర్ అత్యంత ప్రమాదకర వ్యక్తి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్ ఇంట్లోకి అర్ధరాత్రి డిప్యూటీ తహసీల్దార్ ప్రవేశించడం రాష్ట...

January 23, 2023 / 01:19 PM IST