కర్ణాటకలో కాంగ్రెస్ సంపూర్ణ ఆధిక్యం సాధించనుండటంతో ఆ పార్టీ కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హనుమాన్ ఆలయానికి వెళ్లారు.
పంచాయతీ కార్యదర్శులకు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఆ లోగా విధులకు హాజరుకాకుంటే ఉద్యోగం నుంచి తొలగిస్తామని స్పష్టంచేసింది.
థర్టీ ఇయర్స్ పృథ్వి, సప్తగిరి(Saptagiri), వీజే సన్నీల మధ్య ప్రోమో షూట్ జరుగుతుండగా ప్రమాదం జరిగింది. వీజే సన్నీకి గాయమైంది. అయితే ఇది ప్రమోషనల్ స్టంటా? లేక నిజంగా ప్రమాదమా? అనేది తెలియాల్సి ఉంది.
తెలంగాణ పోలీసులకు మరింత స్వేచ్ఛను ఇవ్వాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
కానిస్టేబుల్ రాజ్ కుమార్లో శాడిస్ట్ నిద్రలేచాడు. కట్టుకున్న భార్య గొంతుకోసి.. ఆపై ఫస్ట్ ప్లోర్ నుంచి కిందకు పడేశాడు.
జగిత్యాల బంద్కు వీహెచ్పీ, భజరంగ్ దళ్ పిలుపునిచ్చాయి. ఎస్సై అనిల్ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ పాటకు గాను ఆస్కార్ అవార్డు గెలుచుకున్న రాహుల్ సిప్లిగంజ్ ను ప్రభుత్వం పట్టించుకోలేదని టీపీసీసీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాహుల్ కు 10 లక్షల రూపాయల నగదును ఇస్తామని కాంగ్రెస్ తరఫున ప్రకటించారు. శుక్రవారం బోయిన్ పల్లిలో జరిగిన రాజీవ్ గాంధీ ఆన్ లైన్ క్విజ్ కాంపిటేషన్ ప్రోగ్రామ్ ప్రారంభానికి రాహుల్ స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్పై ఎమ్మెల్యే రాజా సింగ్ ప్రశంసలు కురిపించారు. చక్కగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు.
వరంగల్లో గల ఎంజీఎం ఆస్పత్రి సిబ్బంది మానవత్వం మరిచారు. ఓ రోగిని తీసుకెళ్లేందుకు స్ట్రెచర్ ఇవ్వలేదు.
చికోటి ప్రవీణ్ కుమార్, నసీర్ ఖాన్కు ఈడీ నోటీసులు జారీచేసింది. లగ్జరీ కార్లు కొనుగోలు చేసి.. ట్యాక్స్ ఎగవేశారని అందులో పేర్కొంది.
ప్రభుత్వ భూములను రక్షించే అధికారులే అక్రమాలకు తెరలేపుతున్నారు. ప్రజలే ప్రభుత్వ భూముల రక్షణకు నడుంకట్టి కలెక్టర్ కు ఫిర్యాదు ఇవ్వడంతో చర్యలను చేపట్టారు మేడ్చల్ కలెక్టర్.
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ(Sonia Gandhi) హైదారాబాద్ వచ్చే నెలలో రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ తనకు రెండో ఇల్లు లాంటిదని ఈ రాష్ట్ర ప్రజలు తన కుటుంబంపై కురిపించిన ప్రేమను తాను ఎప్పటికీ మరచిపోలేనని ప్రియాంక ఇటీవల హైదరాబాద్ వచ్చిన క్రమంలో పేర్కొన్నారు. అంతేకాదు తన తల్లి సోనియా గాంధీ తెలంగాణను ప్రకటించిన బాధ్యతను కూడా గుర్తు చేశారు. ఆ క్రమంలో ప్రియాంక కూడా మళ్లీ రాను...
హైదరాబాద్ ఉగ్ర కుట్ర కేసు(Hyderabad terror case) విచారణలో భాగంగా కీలక విషయాలు తెలుస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఇస్లాం మతం వ్యాప్తితోపాటు ఉగ్ర కుట్ర కోసం నిందితులు మూడంచెల విధానాన్ని అనుసరించారని పోలీసులు పేర్కొన్నారు. అంతేకాదు ఈ కేసులో నిన్న మరొకరిని అరెస్ట్ చేశారు.
భక్తులకు ఐఆర్సీటీఆర్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. తిరుపతి, షిరిడీ కోసం రెండు ఆఫర్లను తీసుకొచ్చింది.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గిరక తాటి చెట్టు ఎక్కి తాటి కల్లు ఉన్న ముంతను తీసుకొచ్చారు. తర్వాత కూర్చీలో కూర్చిని గ్లాస్ తాటి కల్లు తాగారు.