తనకు సమాచారం లేదని పేర్కొనడం గమనార్హం. పొంగులేటితో ఈటల బృందం చర్చలు జరుపుతున్న సంగతి తనకు తెలియదని చెప్పడం విస్మయానికి గురి చేసింది. పార్టీలో అన్ని నాకు తెలిసి జరగాల్సిన పని లేదు. పార్టీలో ఎవరి పని వాళ్లు చేసుకుంటారు.
ఈ రోజుల్లో చాలా మంది యువకులు సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. దీని కోసం చాలా వెర్రి వేషాలు వేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా, ఓ యువకుడు బస్సుపై కాలుపెట్టి విన్యాయాలు చేయడానికి ప్రయత్నించాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల కాగా... ఈ ఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్(Sajjanar) స్పందించారు.
హైదరాబాద్ హైకోర్టు గేట్ దగ్గర యువకుడి హత్య గేట్ నంబర్ ఆరు దగ్గర చోటుచేసుకున్న ఘటన అందరూ చూస్తూ ఉండగానే నడిరోడ్డుపైనే హత్య చేసిన ఆగంతకుడు రూ.10 వేల విషయంలో ఇద్దరి మధ్య గొడవ చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం తెలిపారు
మొగిలయ్య కిడ్నీ సమస్యతో బాధపడుతున్న విషయాన్ని తెలుసుకొని వెంటనే స్పందించి నిమ్స్ లో చేర్పించి మెరుగైన వైద్యం అందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి కుటుంబానికి చేయూతనందించాలనే ఉద్దేశంతో దళిత బంధు పథకాన్ని మంజూరు చేయించినట్లు చెప్పారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు(Delhi Liquor Scam case)లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్(MLC Kavitha husband Anil) అరెస్ట్ అవుతారా లేదా అనే విషయాలు ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్(tamilisai soundararajan) రాష్ట్ర ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ప్రభుత్వం ప్రొటోకాల్లను పాటించడం లేదని, గవర్నర్ రాజ్యాంగబద్ధమైన కార్యాలయాన్ని గౌరవించడం లేదని సౌందరరాజన్ కేసీఆర్ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు సచివాలయం, అంబేద్కర్ కార్యక్రమాల ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించలేదని వెల్లడించారు.
కల్తీ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. డబ్బు కోసం ప్రజల ప్రాణాలను ఫణంగా పెడుతున్నారు. కల్తీ వ్యాపారం చేస్తూ దండిగా డబ్బులు సంపాదిస్తున్నారు. చిన్న పిల్లలు తాగే పాలనుంచి ప్రతీ వస్తువును కల్తీ చేస్తున్నారు.
దేశంలోని దాదాపు అన్ని ఎయిర్ పోర్టులు(Airports) అక్రమ రవాణాకు అడ్డాలుగా మారుతున్నాయి. బంగారం(Gold), డ్రగ్స్(Drugs) వంటి వాటిని విదేశాల్లో తెచ్చి మన దేశంలో అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రస్తుతం మన దేశంలో బంగారం ధరలు(Gold Proc) చుక్కలను అంటుతున్నాయి.
మేడారం సమ్మక్క సారాలమ్మ తేదీలను ఆలయ పూజారులు ప్రకటించారు. వచ్చే ఫిబ్రవరి 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు నిర్వహిస్తామని ప్రకటించారు.
ఖమ్మంలో నెలకొల్పిన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కోసం తారక్ను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆహ్వానించారు.
రాజన్న సిరిసిల్ల(Rajanna Sirisilla) జిల్లాకు చెందిన నేత కార్మికుడు నల్ల విజయ్(Nalla Vijay) రెండు గ్రాముల బంగారంతో చీర(Gold Saree)ను నేసి అమ్మవారికి కానుకగా ఇచ్చాడు. దీని ప్రత్యేకత ఏంటంటే ఈ చీర అగ్గిపెట్టె(Match Boxలో ఇమిడేలా తయారు చేశాడు.
అన్నదాతల సమస్యలు సీఎం కేసీఆర్కు పట్టవని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు.
ప్రజా గాయకుడు గద్దర్(singer gaddar) ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్(CM KCR)పై తాను గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. మరి ఈ అంశంపై సీఎం కేసీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.
మధ్యాహ్నం సమావేశం ప్రారంభం కాకుండానే బీజేపీ కార్పొరేటర్లు రెచ్చిపోయారు. హైదరాబాద్ నగరంలో నెలకొన్న సమావేశాలపై నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళన (Protest) చేశారు. ఈ క్రమంలో అధికారులను ఉద్దేశించి ‘సిగ్గుందా’ అంటూ బీజేపీ కార్పొరేటర్లు దూషించారు.
హైదరాబాద్ వాసులకు నేటి నుంచి నీరా అందుబాటులోకి రానుంది. హుస్సేన్ సాగర్ తీరంలో ఏర్పాటు చేసిన నీరా కేఫ్ను మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు.