ఓ వ్యక్తి ఎవ్వరికీ తెలియకుండా గుట్టుగా గోల్డ్ రవాణా చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్ శంషాబాద్లో చోటుచేసుకుంది. అయితే అతని వద్ద 29 కేజీల గోల్డ్ ఉన్నట్లు తెలిసింది.
ఔటర్ రింగ్ రోడ్డును ముంబైకి చెందిన ఐఆర్బీ సంస్థకు కేటీఆర్(KTR) అమ్మారని, ప్రైవేటు కంపెనీలకు మరికొన్ని అప్పగించారని రేవంత్ రెడ్డి(Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఓఆర్ఆర్(ORR) టెండర్ల ప్రక్రియ మొదలు బిడ్ ఖరారు వరకూ కూడా అన్నీ అక్రమాలే జరిగాయన్నారు.
ల్యాండ్ స్కామ్ గురించి మాట్లాడుతున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రత్యక్ష ప్రసారం
బంధువుల కార్యక్రమానికి వచ్చి తిరిగి వెళ్తున్న క్రమంలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక ఫ్యామిలీకి చెందిన నలుగురు సోదరులు మరణించారు. దీంతో వారి కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.
ఇళ్ల పంపిణీకి సంబంధించి సీఎం కేసీఆర్(CM KCR) కీలక నిర్ణయం తీసుకున్నారు. అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేయాలన్నారు. సొంత జాగాల్లో ఇళ్లు నిర్మించుకునేవారికి మూడు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించాలని, గృహలక్ష్మి పథకానికి సంబంధించి విధివిధానాలను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల షెడ్యూల్ను తెలంగాణ (Telangana) ప్రభుత్వం విడుదల చేసింది.
యూపీఎస్సీ సివిల్స ఫలితాల్లో దినసరి కూలీల బిడ్డలు సత్తా చాటారు. ర్యాంకులు సాధించి తమ కన్నవారి కలలను నెరవేర్చారు.
జూన్ 5 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
రాష్ట్రానికి మూడో వందేభారత్ ఎక్స్ప్రెస్ (Vande Bharat Trains) రైలు తీసుకురావడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది
హైదరాబాద్లో ఫేక్ ఐపీఎస్ ఆఫీసర్ కార్తీక్ అరెస్ట్ రామ్ ఐపీఎస్ పేరుతో చెలమాణి అవుతున్న కార్తీక్ ఐపీఎస్ ఆఫీసర్ అంటూ ఏపీ, తెలంగాణలో మోసాలు సైబరాబాద్లో కార్యాలయం తెరిచి మోసాలకు పాల్పడిన దుండగుడు ఉద్యోగాలు, కేంద్ర ప్రభుత్వంలో పదవుల పేరుతో సెటిల్ మెంట్లు ఇంటరాగేషన్ పేరుతో బాధితులకు చిత్ర హింసలు జాగ్వర్ కార్లు తక్కువ ధరకు ఇప్పిస్తానని మోసం తుపాకులు, పోలీస్ వాహనాల సైరన్లతో బిల్డప్ ఇప్పటికే ఈ ఫేక్ ఆఫీసర్ ...
హైదరాబాద్ లో కోహినూర్ గ్రూప్ పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు. రియల్ ఎస్టేట్ కంపెనీల(Hyderabad Real Estate company)పై ఏకకాలంలో 30 చోట్ల ఐటీ సోదాలు(IT Raids) జరుగుతున్నాయి.
ప్రభుత్వ నిమ్స్ ఆసుపత్రి విస్తరణ చేయాలనీ కు సీఎం కేసీఆర్ నిర్ణయించారు
గత కొన్ని రోజులుగా ఎండలతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రాబోయే రెండు గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
93 ఫ్రీ గుర్తులను ఈసీ (EC) విడుదల చేసింది. గుర్తింపు లేని రాజకీయ పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు ఈ గుర్తులను ఎంపిక చేసుకుని పోటీ చేయవచ్చు
సివిల్స్ ఫలితాలను యూపీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 933 మందిని యూపీఎస్సీ (UPSC) ఎంపిక చేసింది. ఇందులో జనరల్ కోటాలో 345 మంది, ఈడబ్ల్యూఎస్ నుంచి 99, ఓబీసీ నుంచి 263, ఎస్సీ నుంచి 154, ఎస్టీ విభాగం నుంచి 72 మంది ఉన్నారు.