పారిపోయిన దొంగలను పట్టుకునేందుకు పోలీసులు బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు. వ్యవసాయ క్షేత్రాల్లో కాపర్ ను దొంగిలిస్తున్న ముఠాగా పోలీసులు తెలిపారు. తరచూ ఈ సంఘటన జరుగుతుండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారి ఆట కట్టించే క్రమంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
డ్రోన్ విమానం (Drone Plane) నల్లగొండ జిల్లాలో (Nalgonda District) కలకలం రేపింది. ఎగురుతూ వచ్చిన డ్రోన్ విమానం పంట పొలాల్లో (Farm Lands) కుప్పకూలింది. దీంతో ఒక్కసారిగా పొలంలో ఉన్న రైతులు (Farmers), కూలీలు భయాందోళన చెందారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు బాంబు స్క్వాడ్ (Bomb Squad)తో వచ్చి పరిశీలించారు. చదవండి: దారుణం.. కొడుకులతో వద్దని ఇంట్లోనే భర్తకు అంత్యక్రియలు చేసిన భార్య శాలిగౌర...
మన చాంపియన్ లతో దుర్మార్గంగా వ్యవహరించడం సిగ్గుచేటు. రెజ్లర్లకు అండగా నిలుస్తా. ఈ ఘటనతో ధర్మానికి ప్రతీక అయిన సెంగోల్ మొదటి రోజే వంగిపోయినట్లు అర్థమవుతోంది.
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను బెంగళూరులో వైఎస్ షర్మిల కలిసి అభినందనలు తెలియజేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేశారని ప్రస్తావించారు.
తెలంగాణ అవతరణ ఉత్సవాలు దేశ, విదేశాల్లో కూడా జరుగనున్నాయి. దేశంలోని మధ్యప్రదేశ్, అస్సాంలో అధికారికంగా ఆవిర్భావ దినోత్సవం నిర్వహించనుండడం విశేషం. ఈ మేరకు అక్కడి అధికారులు అధికారికంగా ప్రకటించారు.
దర్గాలు, ఆలయాలు తొలగించకుండా రహదారి విస్తరణ చేస్తే ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవు. చౌరస్తాల్లో జాతీయ నాయకుల విగ్రహాలు తొలగించాలనుకోవడం ఎంతవరకు న్యాయం?
కురిసిన వర్షానికి సెట్ కూలిపోయింది. దానికి మరమ్మతులు చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని తెలుస్తోంది. అయితే ప్రమాదంలో చిత్ర బృందానికి ఎలాంటి గాయాలు కాలేదు. కాకపోతే భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం.
తన కార్యకర్తలను కంటికి రెప్పాలా కాపాడుకుంటానని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. ఆయన చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.
వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన వారికి, సర్వేలో తక్కువ మార్కులు వచ్చిన వారికి టికెట్ ఇచ్చేది లేదని తేల్చి చెబుతున్నారు.
పార్లమెంట్ (Parliament) భవనం ఓపెనింగ్ కు రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడాన్ని నిరసిస్తూ గాంధీభవన్లో ఆదివాసీ కాంగ్రెస్ సత్యగ్రహ దీక్షను నిర్వహించింది.
సాంఘిక చైతన్యానికి నిలువెత్తు స్ఫూర్తి సురవరం ప్రతాప్ రెడ్డి (Suravaram Prathapareddy) అని మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి అన్నారు.
పార్లమెంటు (Parliament) భవన ప్రారంభోత్సవం దేశ ప్రజలకు ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలుస్తుందని ఏపీ బీజేపీ నేతలు అన్నారు.
రాబోయే ఐదు రోజుల నుంచి రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.రాగల ఐదు రోజులు తెలంగాణ (Telangana) లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ప్రతి నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రి తీసుకొస్తున్నామని మంత్రి హరీష్ రావు తెలిపారు
తెలంగాణలోని వైద్య కళాశాల్లో చదువుతున్న ఎంబీబీఎస్ (MBBS), చదువుతున్న విద్యార్థులకు స్టైపెండ్ పెరగనుంది.