కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు. తర్వాత సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ అవుతోంది.
బాసర అమ్మవారి ఆలయంలోకి వరసగా పాములు వస్తున్నాయి. విషయం తెలిసి భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. తెల్లవారుజామున అమ్మవారికి అభిషేకం చేయడానికి వెళ్లే పూజారులు భయపడుతున్నారు.
హైదరాబాద్లో ఐడీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఎన్నికల వేళ కాంగ్రెస్ లీడర్లే టార్గెట్గా సోదాలు నిర్వహిస్తున్నారు. మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్ఆర్, బండగ్పేట మేయర్ చిగురింత పారిజాత ఇళ్లల్లో సోదాలు జరుగుతున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈక్రమంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు.
బీఆర్ఎస్ నుంచి తెలంగాణ ప్రజలను కాపాడుకోవడానికి కాంగ్రెస్ నుంచి పోరాడాలని కొందరు..భారతీయ జనతా పార్టీ వైపు నిలబడాలని మరెంతో మంది బిడ్డలు ఇంకోవైపు. రెండు అభిప్రాయాలు కూడా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ మేలు కోసమే. అయినా సినిమాల తరహాలో ద్విపాత్రాభినయం చేసే అవకాశం రాజకీయాల్లో సాధ్యపడదని విజయశాంతి ట్వీట్ చేశారు.
మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ పేరు చెప్పి పోలీసులు సామాన్యుల నడ్డి విరుస్తున్నారు. ఎక్కడికక్కడ తనిఖీల పేరుతో దొరికిన నగదు దొరికినట్లు సీజ్ చేస్తున్నారు. ఇదంతా ఎన్నికల్లో ఖర్చులకు ఉద్దేశించిందే అన్నట్లు హడావుడి చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తీరు కనిపిస్తోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీకి మరో షాక్ తగిలింది. బీజేపీ అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్ రెడ్డి తన పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. వరంగల్ పశ్చిమ నియోజవర్గ టికెట్ దక్కకపోవడం వల్లనే నిరాశ చెంది పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.
ఆరోపణలు- ప్రత్యారోపణలతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హీటెక్కింది. సీఎం కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని కల్వకుర్తి విజయభేరి సభలో రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
కాళేశ్వరం(kaleshwaram) లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో మరో లీకేజీ వెలుగులోకి వచ్చింది. మొన్న మేడిగడ్డ బ్యారేజీ సంఘటన మరువక ముందే తాజాగా అన్నారం సరస్వతి బ్యారేజీలో నీటి లీకేజీ కలకలం రేపుతోంది. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారం చేపడుతోందని జనతా కా మూడ్ సర్వే చెప్పింది. ఆ పార్టీ 75 సీట్ల వరకు గెలుచుకునే అవకాశం ఉందని అంచనా వేసింది.
తెలంగాణలో నిరుద్యోగం రోజురోజుకి ఎంత పెరిగిపోతుందో అనడానికి ఈ వీడియో నిదర్శనమని చెప్పవచ్చు. ఒకే ఒక్క పోస్ట్కు ఓ కంపెనీ వాక్ ఇన్ ఇంటర్వూ నిర్వహించగా వందలాది మంది నిరుద్యోగులు వచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రగతి భవన్ వేదికగా ఎన్నికల ప్రచారం జరిగిందని, మంత్రి కేటీఆర్పై ఫిర్యాదులు అందినట్లుగా కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఈ తరుణంలో మంత్రి కేటీఆర్కు నోటీసులు జారీ చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఎలక్షన్ కమిషన్ కోరింది.
ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనుకుంటున్నారు. తన సెంటిమెంట్ ప్రకారం మూడో సారి రాజశ్యామల యాగం చేస్తున్నారు. యాగ ఫలంతో అధికారం చేపడుతానని భావిస్తున్నారు.
తెలంగాణ బీజేపీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరతారు.
నేడు తెలంగాణలోని మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. ప్రియాంక గాంధీ ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందే. అయితే ఆమెకు అనారోగ్యం వల్ల తానే పర్యటిస్తున్నట్లు రాహుల్ తెలిపారు.