• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy

ఈడీ ముందు హాజరైన టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి..!

టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి ఈడీ అధికారులు షాక్ ఇచ్చారు. ఆయనకు ఇటీవల ఈడీ అధికారులు నోటీసులు జారీ చేయగా… ఈ రోజు ఆయన ఈడీ విచారణకు హాజరయ్యారు. క్యాసినో వ్యవహారంలో చీకోటీ ప్రవీణ్ ను ఈడీ విచారించిన సమయంలో ఎమ్మెల్యే కిషన్ రెడ్డితో సంబంధాల పైన ఆరా తీసారు. ప్రవీణ్ ఇచ్చిన సమాచారం మేరకు ఈడీ ఎమ్మెల్యేకు నోటీసులు ఇచ్చింది. నోటీసుల్లో పేర్కొన్న మేరకు ఈ రోజు ఎమ్మెల్యే కిషన్ రెడ్డి ఈడీ క...

September 27, 2022 / 06:57 PM IST

బీజేపీ నేతలపై విరుచుకుపడ్డ మంత్రి జగదీష్ రెడ్డి..!

మునుగోడు ఎన్నికల ఎఫెక్ట్ బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య వివాదాన్ని మరింత పెంచేసేంది. కాంగ్రెస్ పార్టీని పక్కకు నెట్టి మరీ రాష్ట్రంలోని అధికార పార్టీ అయిన.. టీఆర్ఎస్ తో బీజేపీ ఢీ అంటే ఢీ అని తలపడుతోంది. ఈ క్రమంలో.. తాజాగా మంత్రి జగదీష్ రెడ్డి… బీజేపీ నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురిపించారు.బీజేపీ నాయకులను బట్టలిప్పి కొడతానంటూ తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు....

September 27, 2022 / 06:47 PM IST

కేసీఆర్ కి ఊహించని షాక్… టీఆర్ఎస్ కి దూరమైన పీకే..?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. జాతీయ పార్టీ పెట్టాలని కసరత్తులు చేస్తున్న విషయం తెలిసిందే. దాని కోసం ఆయన ఇతర పార్టీలతోనూ చర్చలు జరుపుతుున్నారు. మరో వైపు రాష్ట్రంలోనూ మూడోసారి అధికారం చేపట్టాలని ఆయన చూస్తున్నారు. దీనిలో భాగంగానే.. ఆయన తమ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ ని నియమించుకున్నారు. కాగా.. ప్ర‌శాంత్ కిషోర్ త‌న ఐప్యాక్ బృందం ఇప్ప‌టికే అనేక‌మార్లు తెలంగాణ‌లో స‌ర్వేను నిర్వ‌హించి...

September 27, 2022 / 06:16 PM IST

కుటుంబ నియంత్రణ ఆపరేషన్లపై… తెలంగాణ ప్రభుత్వం సీరియస్..!

కుటుంబ నియంత్రణ ఆపరేషన్లపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఇటీవల  ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియత్రణ ఆపరేషన్లు వికటించిన ఘటనలో తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. రంగారెడ్డి డిఎంహెచ్వో స్వరాజ్య లక్ష్మి, DCHS ఝాన్సీ లక్ష్మి లపై బదిలీ వేటు వేసింది. వీరితో పాటు మొత్తం 13 మందిపై క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించారు.  నిర్లక్ష్యంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసిన డాక్టర్ జోయల్ సునీల్ కుమార...

September 27, 2022 / 05:17 PM IST

rrr కి ఆస్కార్ రాకపోవడానికి కారణం ఇదేనన్న కేటీఆర్…!

తెలుగు సినిమా ఖ్యాతిని మరో మెట్టుకు పైకి ఎక్కించిన మూవీ ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ పోటీ పడి నటించారు. వీరిద్దరి నటనకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఈ సినిమా ఆస్కార్ బరిలో నిలుస్తుందని అందరూ భావించారు. కానీ…ఆర్ఆర్ఆర్ కి రాలేదు.  కానీ గుజరాత్ కు చెందిన ‘ ఛెలో షో ‘ 2023 ఆస్కార్స్‌లో ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనుంది. ఫిల్మ్...

September 27, 2022 / 10:00 AM IST

చిరంజీవి ట్వీట్ ఎఫెక్ట్… కాంగ్రెస్ నెక్ట్స్ రియాక్షన్ ఇదే…!

మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో మళ్లీ తన సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. వరసగా ఫెయిల్యూర్స్ ఎదురౌతున్నా.. అవేమి పట్టించుకోకుండా.. హిట్ కొట్టేందుకు ఆయన ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే… ఇటీవల ఆయన తన కొత్త సినిమాలోని ఓ డైలాగ్ ని ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో రాజకీయాల గురించి టాపిక్ ఉండటంతో… అది కాస్త వైరల్ గా మారింది. అయితే… ఆ ట్వీట్ ఎఫెక్ట్ అందరికన్నా… కాంగ్రెస్ పైనే ఎక్కువగ...

September 26, 2022 / 07:51 PM IST

దసరా కి బతకమ్మ చీరల పంపిణీ.. రేపటి నుంచి షురూ…!

తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం… దసరా పండగకు.. రాష్ట్రంలోని ఆడపడుచులు అందరికీ..బతుకమ్మ చీరల పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా… ఈ ఏడాది కూడా.. బతకమ్మ చీరల పంపిణీకి సర్వం సిద్ధమైంది.  రేపటి నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఈ చీరలు పంపిణీ చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. మొత్తం కోటీ చీరలు పంపిణీ చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఈ సారి మొత్తం 10 రంగుల్లో 24 డిజైన్లలో 240 రకాల అంచులతో చ...

September 26, 2022 / 07:47 PM IST

గిరిజన్లకు రిజర్వేషన్లు… సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన..!

తెలంగాణ రాష్ట్రంలోని గిరిజన్లకు రిజర్వేషన్లు అందిస్తామంటూ సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. దీనికి సంబంధించిన జీవోని కేవలం వారం రోజుల్లో విడుదల చేస్తామని ఆయన చెప్పడం గమనార్హం. బంజారాహిల్స్ లో ఈరోజు బంజారా భవన్ ని కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన గిరిజ్లకు రిజర్వేషన్లు ఇస్తామంటూ ప్రకటించించడం విశేషం. ఆదివాసీ బంజారా జంట భవనాలవద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి వందలాదిమంది గిరిజన కళాకారులు గోండు,...

September 18, 2022 / 05:22 PM IST

విజయవాడ పర్యటనకు సీఎం కేసీఆర్… మూడేళ్ల తర్వాత..!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దాదాపు మూడేళ్ల తర్వాత విజయవాడ పర్యటనకు వెళ్లనున్నారు. అక్టోబర్ 14వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఆయన విజయవాడలో జరిగే కార్యక్రమంలో పాల్గొననున్నారు. విజయవాడలో జరిగే సీపీఐ జాతీయ మహాసభల్లో ఆయన పాల్గొననున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ సినియర్ నేత చాడ వెంకట్ రెడ్డి, ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. కేవలం ఈ  సమావేశం కోసమే కేసీఆర్ దాదాపు మూడు సంవత్సరాల తర్వాత విజయవాడకు వెళ్...

September 18, 2022 / 04:04 PM IST

తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు..!

తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన కొత్త సచివాలయానికి పేరును తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆ సచివాలయానికి భార‌త రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్క‌ర్ పేరు పెట్టేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు సీఎస్ సోమేశ్ కుమార్ కు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ…. అంబేడ్క‌ర్ దార్శ‌నిక‌త‌తో రాజ్యాంగంలో ఆర్టిక‌ల్‌-3 పొందుప‌ర‌చ‌డం ద్వారా మాత్ర‌మే తెలంగాణ నేడ...

September 17, 2022 / 06:01 PM IST

హైదరాబాద్  లో దారుణం… మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్..!

హైదరాబాద్ నగరంలో దారుణం చోటుచేసుకుంది. అభం, శుభం తెలియని ఓ మైనర్ బాలిక పై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.  కారులో బాలికను అపహరించిన దుండగులు ఓ లాడ్జీ తీసుకుని రెండు రోజులపాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అదే లాడ్జీలో వదిలి వెళ్లారు. బాలిక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా వారి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేశారు. మత్తు మందు ఇచ్చి నిందితులు సామూహిత అ...

September 15, 2022 / 02:18 PM IST

సస్పెన్షన్ పై మండి పడ్డ ఈటల.. కేసీఆర్ ని ఓడిస్తానంటూ శపథం..!

కేసీఆర్ ని ఓడించడమే తన లక్ష్యమని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. మొన్నటి వరకు టీఆర్ఎస్ లో ఉన్న ఆయన ఇటీవల బీజేపీ గూటికి చేరిన సంగతి తెలిసిందే. కాగా.. ఇప్పుడు బీజేపీలో ఉంటూ టీఆర్ఎస్ ఓటమికి కృషి చేస్తున్నారు. కాగా.. తాజాగా మీడియా తో మాట్లాడిన ఆయన సీఆర్ తీరుపై, సభలో జరిగిన సస్పెన్షన్ వేటుపై తనదైన స్టయిల్ లో విరుచుకుపడ్డారు. శాసనసభలో బీజేపీ హక్కులను ప్రభుత్వం కాలరాసిందని మండిపడ్డారు ఈటల. స్పీకర్ ను మరమని...

September 14, 2022 / 05:25 PM IST

వ్యక్తిగత విమర్శలు…. షర్మిలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేల గుస్సా…!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల.. తెలంగాణలో సత్తా  చాటేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో వైఎస్ఆర్టీపీ అనే పార్టీని కూడా పెట్టిన ఆమె… తెలంగాణలో తన బలం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె… తెలంగాణలో పాదయాత్ర చేపట్టారు. ఇప్పటికే పలు జిల్లాల్లో ఆమె తన పాదయాత్ర పూర్తి చేసుకున్నారు. కాగా.. ఈ పాదయాత్రల...

September 14, 2022 / 05:08 PM IST

రాజాసింగ్ ని వదిలేయకుంటే… రామ్ సేన హెచ్చరిక..!

బీజేపీ నేత రాజాసింగ్ ని ఇటీవల పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారనే కారణంతో ఆయనను అరెస్టు చేశారు. ఈ కారణంతో ఆయనను బీజేపీ నుంచి కూడా బహిష్కరించారు. కాగా.. తాజాగా ఆయనకు శ్రీరామ్ సేన మద్దుతగా నిలవడం గమనార్హం. ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్న ఆయనపై పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించారు. దీనికింద కేసు నమోదైతే ఏడాది వరకు బెయిల్ వచ్చే అవకాశం లేదని న్యాయ నిపుణులు చె...

September 14, 2022 / 04:50 PM IST

తెలంగాణను అప్పుల రాష్ట్రంగా చేశారు.. భట్టి సీరియస్..!

ఎనిమిదేళ్లలో తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారని కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. అధికార, ప్రతి పక్ష నేతల మధ్య వాడి వేడి చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా… ఈ నేపథ్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.. ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఐదు ల‌క్ష‌ల కోట్లు అప్పు చేశార‌ని, రాష్ట్రాన్ని అప్పుల ...

September 14, 2022 / 04:26 PM IST