మారుతున్న పరిస్థితుల కారణంగా రోజురోజుకు మోసాలు కూడా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇచ్చిన మాటలు అనేక మంది నిలబెట్టుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ఓ యువతి తన ప్రియుడు పెళ్లి చేసుకుంటానని చెప్పిన మాటలు నమ్మి మోసపోయింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన సంస్థ మూడవ అంతస్తులోని కార్యాలయంలో ఫైల్స్ చోరీకి గురయ్యారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు శనివారం రాత్రి చోరీ చేసినట్లు తెలుస్తోంది. అసలు ఆ ఫైల్స్ ఎవరు ఎత్తుకెళ్లారు? ఎందుకు తీసుకెళ్లారనే విషయాలు మాత్రం తెలియడం లేదు. అయితే ఇదే కార్యాలయంలో మాజీ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(sabitha indra reddy) పనిచేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆ ఆఫీసుకు పలువురు వస్తు...
ఆర్మూర్ మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అహంకారానికి కాంగ్రెస్ పార్టీ తగిన బుద్ది చెబుతుందని ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ క్రమంలో ఆర్టీసీకి బకాయిగా ఉన్న దాదాపు 8 కోట్ల రూపాయలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ పశు సంవర్ధక శాఖలో ఫైల్స్ మిస్సింగ్ మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ కల్యాణ్ ఆఫీసులో మిస్సైన ఫైల్స్ హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ పశు సంవర్ధక శాఖ ఓఎస్డీ కల్యాణ్ ఆఫీసు కిటికి గ్రిల్స్ తొలగించి ఫైల్స్ ఎత్తుకెళ్లిన దుండగులు ఆ క్రమంలో చిందరవందరగా తయారైన మాజీ మంత్రి తలసాని కార్యాలయం పశు సంవర్ధక శాఖ, సినిమాటో గ్రఫీ శాఖలకు ఓఎస్డీగా ఉన్న కల్యాణ్ తన పదవి కాలం అయిపోయిన నాలుగురోజులైనా కూడా ఆఫీసుకు వచ్చి ఫైల్స్ ...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గెలుపొందిన సంగతి తెలిసిందే.
రైతుబంధు నిధులపై మాజీ మంత్రి హరీశ్రావు చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. రైతులంతా రాష్ట్ర ప్రభుత్వం వైపే చూస్తున్నారు..
ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. గతంలో కేటీఆర్ మాట్లాడిన మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని యశోద ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. వైద్యుల సమక్షంలో ఆయన నడవడానికి ప్రయత్నించారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తండ్రి కేసీఆర్ అనారోగ్యంగా ఉండటంతో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం, అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయలేకపోతున్నానని కేటీఆర్ తెలిపారు. తనకు మరో రోజు సమయం కేటాయించాలని అసెంబ్లీ కార్యదర్శిని కోరారు.
రేవంత్ సీఎంగా ప్రమాణం చేసిన మరుసటి రోజు నుంచి ప్రజా దర్బార్ నిర్వహిస్తూ వస్తున్నారు. తనను కలిసిన ప్రతి ఒక్కరి సమస్య గురించి అప్ డేట్స్ ఉంటాయి. సీఎంను కలిసే ముందు హెల్ప్ డెస్క్ వద్ద ఇష్యూ నమోదు చేస్తారు. ఆ సమయంలో మొబైల్ నంబర్ తీసుకుంటారు. సమస్య పరిష్కారం గురించి రిఫరెన్స్ నంబర్ ఇస్తూ.. మొబైల్ ఎస్సెమ్మెస్ అందజేస్తుంటారు.
కేసీఆర్కు ఆపరేషన్ విజయవంతంగా పూర్తయ్యింది. ఈ తరుణంలో నేడు ఆయన హెల్త్ బులెటిన్ను యశోద ఆస్పత్రి వైద్యులు విడుదల చేశారు. మరో 5 రోజుల పాటు ఆయన ఆస్పత్రిలోనే ఉండాలని, కేసీఆర్ కోలుకోవడానికి పూర్తిగా నాలుగు నెలల వరకూ పడుతుందని వైద్యులు నిర్దారించారు.