MNCL: బెల్లంపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొంతమంది పాత నేరస్తులను బుధవారం MRO ముందు బైండోవర్ చేయించడం జరిగిందని SI కిరణ్ కుమార్ తెలిపారు. గత సంవత్సరం వినాయక నిమజ్జనం సందర్భంగా గొడవలకు కారణమై కేసులు అయిన వారిని పోలీస్ స్టేషన్ పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందన్నారు. మరొసారి అలా చేయకుండా బైండ్ ఓవర్ చేశామన్నారు.