వరంగల్ పట్టణ కేంద్రంలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారం చిరుధాన్యాల ధరలు ఈ విధంగా నమోదయ్యాయి. క్వింటాల్ మక్కలు బిల్టి రూ.2140, క్వింటాల్ పల్లికాయ సూక రూ. 6610, క్వింటాల్ పచ్చి పల్లికాయ రూ.4100 గా ధరలు నమోదయ్యాయి. నేడు మార్కెట్లో చిరుధాన్యాల విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయని మార్కెట్ అధికారులు తెలిపారు.