JN: లక్ష్యం ఉంటేనే విజయం తథ్యమని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. దేవరుప్పుల మండలం సింగరాజుపల్లి గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను బుధవారం సందర్శించి మాట్లాడారు. ఈ సందర్భంగా పాఠశాల నిర్వహణను పరిశీలించారు. 6, 8, 9, 10వ తరగతి గదుల్లో జరుగుతున్న బోధన విధానాన్ని గమనించి, విద్యార్థులతో మాట్లాడారు. ఇలాంటి ఇబ్బందులు ఉన్న వారికి తెలియజేయాలన్నారు.