NGKL: జిల్లాలో గడిచిన 24 గంటల వివిధ ప్రాంతాల వర్షం కురిసింది. అత్యధికంగా కోడేరు మండల కేంద్రంలో 32.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కుమ్మెర 21.3 మి.మీ, కల్వకుర్తి 14.0 మి.మీ, తిమ్మాజిపేట 12.3 మి.మీ, కొండారెడ్డిపల్లి 11.3 మి.మీ, బొల్లంపల్లి 8.8 మి.మీ కిష్టంపల్లి 6.5, ఉరుకొండ 6.0, తెలకపల్లి 4.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది.