KNR: స్థానిక SRR ప్రభుత్వ కళాశాలలోని జంతు శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో పర్యావరణ పునరుద్ధరణ, పర్యావరణ వ్యవస్థలపై రెండు రోజుల జాతీయ సదస్సు ముగిసింది. శాతవాహన విశ్వవిద్యాలయం VC ఉమేశ్ కుమార్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతిఒక్కరూ చెట్లు నాటాలని కోరారు. ఆ చెట్టును తల్లిలాగా భావించి తల్లిని చూసుకున్నట్టుగా చెట్టును కాపాడుకోవాలని సూచించారు.