NZB: తెలంగాణ రాష్ట్ర BJP కార్యాలయంలో సంస్థాగత ఎన్నికల సమావేశంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి పాల్గొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల గురించి, ప్రజా సమస్యల గురించి BJP జాతీయ జనరల్ సెక్రటరీ సునీల్ బన్సల్, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి ఆయన చర్చించారు.