NGKL: చారకొండ మండలంలో అపర భద్రాద్రిగా పేరుగాంచిన శ్రీ సీతారామచంద్ర స్వామి మహా కళ్యాణోత్సవం నేడు మధ్యాహ్నం 12 గంటలకి అత్యంత వైభవంగా జరగనుంది. ఈ సందర్భంగా నలువైపుల నుంచి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండ అన్ని సౌకర్యాలను ఆలయ ఆలయ కమిటీ ఏర్పాటు చేసింది.