SRD: సిర్గాపూర్ మండలం సుల్తానాబాద్లో ఊర కుక్కలు పెట్రేగిపోయాయి. వ్యక్తి, పశువులపై బుధవారం దాడి చేసి గాయపరచాయి. స్థానిక సాంఘిక సంక్షేమ గురుకులం బాట్ని అధ్యాపకుడు యేసురాజు బైకు ఆపి గురుకులంలో వెళ్లే క్రమంలో కుక్క వచ్చి కాలికి కరిచిందని తెలిపారు. వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లారు. అదేవిధంగా గ్రామంలోని ఓ రైతుకు చెందిన గేదె, దూడపై దాడి చేసింది.